కర్నూలు లో 43 మంది తహసీల్దార్లను బదీలీ చేస్తూ కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ ఆదేశాలు
కర్నూలు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 43 మంది తహసీల్దార్లను బదీలీ చేస్తూ కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం సాయంత్రం ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపారు. తహసీల్దార్ల బదీలీల వివరాలు
కర్నూలు ఏ.శేషఫణి
ఓర్వకల్లు డి.రామంజులనాయక్
కోడుమూరు బి.జయప్రభ
సి.బెళగల్ జే.శివశంకర్నాయక్
ప్యాపిలి ఎస్.తులసీనాయక్
వెల్దుర్తి సిహెచ్.శారద
క్రిష్ణగిరి జడ్.ఎం. ప్రసాన్
నందికొట్కూరు బాలగణేషయ్య
పగిడ్యాల టి.వెంకటరమేష్బాబు
మిడుత్తూరు తిరుమల వాణి
ఆత్మకూరు మునిక్రిష్ణయ్య
పాములపాడు కె. అనూరాధ
వెలుగోడు ఎస్.జాకీర్హుసేన్
నంద్యాల బి.రామక్రిష్ణ
మహానంది వి.ప్రియదర్శిని
బండిఆత్మకూరు ఎంఎస్డి.సుధాకర్
గడివేముల టి.దాస్
ఆళ్లగడ్డ సిహెచ్.మాలకొండయ్య
శిరివెళ్ల ఎస్.నాగేంద్రరావు
రుద్రవరం ఎన్.వెంకటేశ్వర్లు
దోర్నిపాడు ఐ.పద్మావతి
ఉయ్యాలవాడ బి.సంజీవయ్య
సంజామల సిహెచ్.ఇంద్రాణి
కోవెలకుంట్ల కె.రామచంద్రారెడ్డి
కోలిమిగుండ్ల టి.జయరామిరెడ్డి
బనగానపల్లె బి.శివరామిరెడ్డి
పాణ్యం టి.అంజనాదేవి
గోస్పాడ్ ఐ.విజయశ్రీ
ఆదోని వి.సూర్యనారాయణప్రసాద్(ఆర్డీవో,ఎవో)
ఆదోని బి.శ్రీనివాసరావు
కోస్గి రాముడు
కౌతాళం ఎం.ఈరన్న
పెద్దకడుబూరు ఎం.రామసుబ్బయ్య
నందవరం పి.చెన్నయ్య
మంత్రాలయం కె.చంద్రశేఖరరావు
తుగ్గలి డి.గోపాల్రావు
మద్దికెర ఈఎన్.ఆంజనేయులు
దేవనకొండ వెంకటశివరామయ్య
గోనెగండ్ల ఎ.నిత్యానందరాజు
ఆలూరు ఎన్.అన్వర్హుసేన్
చిప్పగిరి అక్బర్ హుసేన్
చాగలమర్రి ఉమామహేశ్వరి