International News

All Other Places

Happy Birth Day to Chatrapati Shivaji Maharaj

Shivaji Bhonsle was an Indian warrior king and a member of theBhonsle Maratha clan. he was formally crowned as the Chhatrapati ( Monarch) of his realm at Raigad. Shivaji’s legacy was to vary by observer and time but began to take on increased importance with the emergence of the Indian independence movement, as many elevated him as a proto-nationalist and […]

ప్రధాని మోడీకి గుజరాత్ లో గుడి!

పవిత్ర భారతదేశంలో వీధికో గుడి దర్శనం ఇస్తుంది. మనకు ఉన్న దేవుళ్ళు అంతమంది మరి. కొందరు తమ అభిమాన సినీ తారల కోసం కూడా గుళ్ళు కడుతూ ఉంటారు. అయితే రాజకీయనాయకులకు గుడి కట్టినట్లు మాత్రం చాలా అరుదుగా వింటుంటాం. ఇక ఇప్పుడు తాజాగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకుడికి గుడి కట్టి రెండు పూటలా దీపారాధన కూడా చేస్తున్నారట. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న ప్రధాని మోడీకి గుజరాత్ లో ఉన్న ఫాలోయింగే వేరు. […]

కలకండతో స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గు, జలుబు మటుమాయం…!

ఒకప్పుడు జలుబు, దగ్గు సాధారణం.. ఇప్పుడు అవి ప్రాణాంతకంగా మారాయి. అందుకు కారణం దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మహమ్మారి భయాందోళన కలిగిస్తుండడమే. స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధాన లక్షణాలు దగ్గు, జలుబు అని వైద్యులు తెలుపుతున్నారు. జలుబు చేసి ముక్కులు కారుతూ, విపరీతమైన దగ్గు ఉన్నట్లైతే వెంటనే ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.  ఇంతటి భయాన్ని కలిగించే దగ్గు, జలుబును ఇంటి వైద్యంతోనే సరిచేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. అలాంటి చిట్కాలు […]

మృత్యు బంతులు…… మరో క్రికెటర్ మృతి!

కెట్ మైదానంలో మృత్యు బంతులు పరుగులు తీస్తున్నారు. ఈ బంతులు తగిలి క్రికెటర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్రికెట్ బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి వార్త మరువక ముందే ఆదివారం మరో సంఘటన చోటు చేసుకుంది. కిస్థాన్‌లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్  ప్రత్యర్థి పేసర్ వేసిన బంతి బలంగా ఛాతీకి తగలడంతో సంఘటనా స్థలంలోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే […]

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……

భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్‌లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్‌కు […]

అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక విందు …..

అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ  ప్రత్యేక విందు ….. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందు కార్యక్రమానికి  ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు  సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు […]

ప్రపంచం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గణతంత్రవేడుకలు….

 ప్రపంచం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గణతంత్రవేడుకలు…. ఢిల్లీలో జరుగుతున్న వేడుకలకు ప్రపంచ పెద్దన్నగా పేరుగాంచిన ఒబామా ముఖ్యఅతిధిగా హాజరు అవుతుండటంతో ప్రపంచం దృష్టి యావత్తు భారత్ వైపే ఉంది. భారత్ కూడా అందుకు తగిన విధంగానే అంచనాలకు మించి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భారీ బలగాలను రక్షణగా నియమించారు. సీసీ టీవీ ఫుటేజ్ లను అమర్చి హెలికాప్టర్ల ద్వారా కూడా గగనతలంలో నుంచి పరిశీలించనున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన […]

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటన…..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది.

148 మందికి ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు

భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్స వం సందర్భంగా  శుక్రవారం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు ప్రకటించింది.  వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందికి అవార్డులు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం ప్రదానం చేయనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరు అవార్డులను అందుకోనున్నారు. ఎల్.కె.అద్వానీ, అమితాబ్,  శ్రీశ్రీ రవిశంకర్, బాబా రాందేవ్‑లకు పద్మవిభూషణ్ దిలీప్ కుమార్ ఎన్. గోపాలస్వామికి పద్మభూషణ్ పి.వి.సింధు, సర్దార్ సింగ్‑లకు పద్మశ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్, రజనీకాంత్‑లకు […]

భారత్ టూర్ కు ఒబామా కుమార్తెలు డుమ్మా…..

భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామాతోపాటు ఆయన భార్య మిచెల్‌ మాత్రమే పర్యటనలో పొల్గొంటున్నారు. ఒబామా కుమార్తెలు 16ఏళ్ల మాలియా, 13 ఏళ్ల సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా రావడం లేదు.

Page 1 of 13123Next ›Last »