ఓటింగ్ తొనే సాధ్యం: జయప్రకాష్ నారాయణ్
శాసన సభలో ఉండే నాయకుల అభిప్రాయలతో పనిలేకుండా కేవలం కేంద్రం ఈ తెలంగాణ నిర్ణయం తీసుకొవడం సరికాదని,ఒక మునిసిపాలిటిని విభజించాలన్న,కలపాలన్న ఒక తీర్మానం చేస్తారు అంతేకాని ఏ ఒకరి అభిప్రాయం తెలుసుకొకుండ విభజించరు అని అస్సెంబ్లి మీడియా సమావేశం పాయింటులో లొక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ గారు తెలిపారు.శాసన సభలో ఉండే నాయకుల అభిప్రాయలతో పనిలేకుండా కేంద్రం ఏలా బిల్లును రాష్ట్రపతి ప్రనబ్ ముఖర్జికి కేంద్రం ఏలా బిల్లును పంపుతుందోనని ఇదంతా కొందరి స్వలాభం కోసం ఎలా చేస్తారని కేంద్రాని ప్రశ్నించాలని డు జయప్రకాష్ నారాయణ్ గారు తెలిపారు.