మా టీవీని అమ్మేశారు
అక్కినేని నాగార్జున – అల్లు అరవింద్ – నిమ్మగడ్డ ప్రసాద్ ల నిర్మాణ సారధ్యంలో తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పాపులర్ టీవీ చానల్ మా టీవీ ని ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన స్టార్ ఇండియా వారు మా టెలివిజన్ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని కొనుకున్నారు. దీంతో టెలివిజన్ మార్కెట్ లోకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం కల్పించనున్నారు. ఈ విషయం పైన ఈ రోజు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో….. రామ్ చరణ్ వచ్చి టీవీ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది..టీఆర్పీలు ఏ రేంజిలో ఉంటాయి…ఆ విషయం తెలిసిన నాగార్జున తన సూపర్ హిట్ షోలో రామ్ చరణ్ ని గెస్ట్ గా తీసుకువస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటివలే ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలో ప్రసారం కానున్న ఈ […]
భక్తిరస చిత్రాల హీరోగా పేరుగాంచిన యువ సామ్రాట్ నాగార్జున మరో ఆధ్యాత్మిక చిత్రంలో…..
భక్తిరస చిత్రాల హీరోగా పేరుగాంచిన యువ సామ్రాట్ నాగార్జున మరో ఆధ్యాత్మిక చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఏడుకొండలవాడు అనే పేరును నామకరణం చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో అన్నమయ్య. శ్రీరామదాసు, షిరిడీసాయి వంటి చిత్రాల్లో నటించిన నాగార్జున మంచి పేరుతో పాటు ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెల్సిందే. ఇపుడు ఏకంగా తిరుమల వేంకటేశుడి పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో జనరంజకమైన ఆధ్యాత్మిక కథా చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు […]
వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్రలో నాగర్జున
కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్మాణం కానున్నఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున మునుపెన్నడూ చేయని పాత్రను చేయడానికి సిద్ధమయ్యారు. పక్షవాతానికి గురైన ఓ వ్యాధిగ్రస్తుడు వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. ఇందులో నాగార్జున ఈ తరహా వైవిధ్యమైన ఈ పాత్రలో నటిస్తుంటే.. అతని ఆలనా పాలనా చూసే పాత్రలో కార్తీ నటిస్తున్నారు.
నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా…..
నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా….. బాలీవుడ్ క్లాసిక్ రామ్ లఖన్ రీమేక్ లో నాగార్జునా,వెంకటేష్ కలిసి సినిమా తీయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగులు…… వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని టాక్. ప్రయోగాలంటే ఇష్టపడే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపించే అవకాశం బలంగానే ఉందంటున్నారు.
క్రీస్తు అవతారంలో నాగ్…
భక్తిరస చిత్రాల్లో దేవుడిగానైనా, భక్తుడి పాత్రలోనైనా చక్కగా ఇమిడిపోయి, అభిమానుల ఆరాధ్య దైవంగా మారిపోయే యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున త్వరలో ఏసు క్రీస్తు అవతారం ఎత్తనున్నారు. చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ స్థితిలో వీరి కాంబినేషన్లో క్రీస్తు నేపథ్యంలో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఇందుకుగాను సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లో మల్టీస్టారర్ నేపథ్యంలో కింగ్ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్లో కథానాయికగా శృతిహాసన్
టాలీవుడ్లో మల్టీస్టారర్ నేపథ్యంలో కింగ్ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్లో కథానాయికగా శృతిహాసన్ టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున-తమిళ హీరో కార్తీ కాంబినేషన్లో వంశీపైడిపల్లి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు
మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నాగార్జున గారితో నితిన్…..
నాగార్జున హోస్టుగా మా టీవీలో అత్యధిక టీఆర్పీ రేటింగ్లతో దూసుకుపోతున్న షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సెకండ్ సెషన్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 8 నుంచి ప్రారంభంకానున్న ఈ షోలో హీరో నితిన్ అతిధిగా వస్తున్నారు. నితిన్ ఈ షోకు వస్తున్నట్లు ట్వీట్ చేశారు. నితిన్ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఆయనతో పాల్గొనడం చాలా సరదాగా ఉందని నితిన్ ట్వీట్ చేశారు. ఈ షోలో నితిన్ తన ‘ చిన్నదాన నీకోసం ’ సినిమా […]