కర్నూలు లో 43 మంది తహసీల్దార్‌లను బదీలీ చేస్తూ కలెక్టర్‌ సిహెచ్‌.విజయమోహన్‌ ఆదేశాలు

కర్నూలు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 43 మంది తహసీల్దార్‌లను బదీలీ చేస్తూ కలెక్టర్‌ సిహెచ్‌.విజయమోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం సాయంత్రం ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపారు. తహసీల్దార్ల బదీలీల వివరాలు కర్నూలు                      ఏ.శేషఫణి ఓర్వకల్లు                     డి.రామంజులనాయక్‌ కోడుమూరు                 బి.జయప్రభ సి.బెళగల్‌                     జే.శివశంకర్‌నాయక్‌ ప్యాపిలి                         ఎస్‌.తులసీనాయక్‌ వెల్దుర్తి                           సిహెచ్‌.శారద […]