ఉపాధ్యాయులకు శిక్షణ
సెప్టెంబర్ ఒకతొ తేది నుంచి మండలంలొ 6-8 తరగతులకు బోధించె ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు మన్లడల విద్యాధికారి జనకి రాం తెలిపారు. పట్టణం లొని ఉర్దూ ఉన్నత పాఠశాలలొ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు . అందరు తప్పనిసరిగా హాజరు కావాలని, తరగతులకు రాని వారిపై తగు చర్య తీసుకుంటామని ఆయన తెలియజేశారు