మెగా పవర్స్టార్ రామ్చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో కథానాయికగా నిత్యామీనన్
మెగా పవర్స్టార్ రామ్చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో కథానాయికగా నిత్యామీనన్
రామ్చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే సమంతను కథానాయికగా ఎంచుకున్నారు. మరో కథానాయికగా నిత్యామీనన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న త్రివిక్రమ్ ప్రాజెక్టులో నిత్యామీనన్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అప్పుడే మరో మెగా హీరో పక్కన నటించే అవకాశం రావడం నిత్యాకు అదృష్టమని చెప్పుకోవచ్చు.