సమైక్య స్పూర్తికి దెబ్బ

ప్రజల అభిప్రాయలను తెలుసుకోకుండ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించడం సమంజసం కాదని లొక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ గారు రాష్ట్రపతి ప్రనబ్ ముఖర్జిని కి తెలిపారు. ఈ సమస్యను అందరి ప్రజల అమోదం పొందెల ఉండాలని,ఈ విభజన బిల్లు రజ్యాంగ విరుద్దంగ ఉందని ,బలవంథంగ విభజిస్తె సమైక్య స్పూర్తికి దెబ్బని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *