గిన్నిస్ బుక్ లోకి భీమవరం యువకుడు
రూబిక్స్ క్యుబ్, ఆరు రంగుల చతురస్రాకారంలో ఉండే ఈ ఆట గురుంచి చాల మందికి తెలిసే వుంటుంది. గజిబిజి గా ఉన్న ఈ రంగులన్నింటిని ఒక చోటికి తీసుకు వచ్చె ఈ ఆట ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. కాని అలా రంగులంటిని ఒకే చోటకి తీసుకురావటం చాల కష్టం. ఐతే అంత కష్టమైన ఈ ఆటను అతి తక్కువ సమయంలొ కొన్ని వేల సార్లు కలిపి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించదు మన భీమవరం కు చెందిన గాదిరాజు క్రుష్ణం రాజు అనే యువకుడు. క్రుష్ణం రాజు 24 గంటల వ్యవధిలో 2176 సార్లు క్యుబ్ ను అమరచడం ద్వార ఈ రికార్ద్ స్రుష్టించాడు.