ధోనీ కుమార్తె పేరు……..?
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కుమార్తెకు పర్షియన్ పేరును ఖరారు చేశాడు. గత శుక్రవారం గుర్గావ్లోని ఆసుపత్రిలో ధోనీ సతీమణి సాక్షికి పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ పాపకి ధొనీ దంపతులు ‘జిబా’ అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి ‘అందం’ అనే అర్ధం వస్తుందట. కాగా, తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ మేనేజిమెంట్ శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా […]
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు…..
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు. ధోనీ అర్థాంగి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ధోనీ తన కుమార్తెను చూసేందుకు ప్రత్యేక అనుమతితో స్వదేశానికి వచ్చే […]
భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……
భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్కు […]
బీజేపీలో చేరడం లేదు…-గంగూలీ
బీజేపీలో చేరడం లేదు… -గంగూలీ భారత క్రికెట్ ఆటగాడు గంగూలీ బీజేపీలో చేరబోతున్నారంటూ ఇటీవల వార్తలు జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించమని అడిగిన మీడియాకు గంగూలీ సమాధానం ఇచ్చారు. గంగూలీ మాట్లాడుతూ ‘అవును.. పార్టీలో చేరేందుకు భాజపా నాకు అవకాశమిచ్చింది. కానీ దాన్ని నేను తిరస్కరించారు. ఎన్నికల్లో అస్సలు పోటీ చెయ్యను’ అని స్పష్టం చేశారు.
పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ హీరోగా అరంగేట్రానికి రంగం సిద్ధమైంది
బాలనటునిగా ఉన్నప్పుడే… ‘చిరుత, బుజ్జిగాడు… మేడిన్ చెన్నై, గబ్బర్సింగ్, ధోనీ’ తదితర చిత్రాల్లో నటించిన పూరి ఆకాశ్ హీరోగా అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. అయితే… అందరూ ఊహించినట్లు ఈ చిత్రానికి తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకుడు కాదు. ‘ఋషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకుడు. సినిమా పేరు ‘ఆంధ్రాపోరి’. ప్రసాద్ సంస్థల అధినేత ఎ.రమేశ్ప్రసాద్ నిర్మాత. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్గా రూపొందతోన్న ఈ చిత్రంలో ఆకాశ్కు జోడీగా ఉల్కా గుప్తా నటిస్తున్నారు. […]
ప్రముఖ మ్యాగ్జైన్ ‘ వావ్ ’ 12వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్కు నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్
ఇప్పటికే పలు యాడ్స్ తీస్తున్న అఖిల్కు మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. . ఇదిలావుంటే.. అఖిల్ ను స్టార్ సన్ ఆన్ ది రైజ్గా అభివర్ణిస్తూ వావ్ కవర్ పేజీపై అఖిల్ ఫోటోతో ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఈ కవర్పేజీపై అఖిల్ ట్రేండీ క్యాస్టూమ్స్తో వెరైటీ లుక్తో కనిపిస్తున్నాడు.
ప్రపంచంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉందని, చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు.
గురువారం కర్నూలు డీఎస్ఏ ఔట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ గ్రామీణ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
“మేము సైతం”లో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు…
హుద్హుద్ బాధితులను ఆదుకునేందుకు నిన్న టాలీవుడ్ ఇండస్ట్రీ “మేము సైతం” అంటూ పలు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విరాళాలను సేకరించింది. . ఈ నేపధ్యంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు ఇచ్చారు.
పుట్టంరాజువారి కండ్రిగ కు సచిన్ రావాడంతో గ్రామస్తులంతా పండగ లా జరుపుకున్నారు
పుట్టంరాజువారి కండ్రిగ కు ఆదివారం సచిన్ రావాడంతో గ్రామస్తులంతా పండగ లా జరుపుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున క్రికెట్ దేవుడు సచిన్ రావాడంతో . గ్రామస్తులంతా కొత్త దుస్తులు ధరించారు. ఇళ్ల ముందు పుష్పాలతో ముగ్గులు వేసి సచిన్కు స్వాగతం పలికారు. దూరాన ఉన్న పిల్లలు, బంధువులందరినీ పిలిపించుకుని క్రికెట్ దిగ్గజాన్ని చూపించారు. టీవీల్లో మాత్రమే చూడగలిగే అభిమాన క్రీడాకారుడు నేరుగా కళ్ల ముందే నిలవడంతో పల్లె జనం పులకించిపోయారు.
తొలి సారిగా రెండుసార్లు డబుల్ సెంచరి చేసిన తొలిబ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ
50 ఓవర్లూ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి 10-15 ఓవర్లు బ్యాటింగ్ కష్టమైంది. అయితే క్రీజులో కుదురుకునేందుకు రహానె సహకరించాడు. ఏదేమైనా అజేయంగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అందువల్లే సాధ్యపడింది భవిష్యత్లో ట్రిపుల్ సెంచరీ కోసం ప్రయత్నిస్తా.- రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు (టాప్-5) రోహిత్ భారత్ 264 శ్రీలంక 2014 సెహ్వాగ్ భారత్ 219 వెస్టిండీస్ 2011 రోహిత్ భారత్ 209 ఆసే్ట్రలియా 2013 సచిన్ భారత్ 200* […]