‘puja’

విశాల్ కథానాయకుడిగా రూపొందించిన ‘పూజ’ నేడే విడుదల

దీపావళి కానుకగా విశాల్ కథానాయకుడిగా రూపొందించిన ‘పూజ’ నేడే విడుదల కానుంది. సినిమాకు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది విశాల్ మాట్లాడుతూ 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకముందని ఆయన అన్నారు.