‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి…..
‘పీకే’ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది సినిమా ప్రమోషన్‑లో భాగంగా త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి చేసింది.అమీర్ వాడిన ట్రాన్సిస్టర్ ను వేలం వేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించిన హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు రాజ్‑కుమార్ హిరానీ తదితరులు వచ్చారు.