‘మేము సైతం’ పేరుతో హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్రసీమ ఓ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది.
‘మేము సైతం’ పేరుతో హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చింది. ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్లో సినీ తారలతో కార్యక్రమాన్ని నిర్వహించి దీని ద్వారా విరాళాలు సేకరించి సీఎం సహాయనిధికి అందజేయనుంది. వీటికి హాజరు కాదలచినవారు రూ. 500 చొప్పున చెల్లించి టికెట్ను కొనుగోలు చేయాలి.