“మేము సైతం”లో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు…

హుద్‌హుద్ బాధితులను ఆదుకునేందుకు నిన్న టాలీవుడ్ ఇండస్ట్రీ “మేము సైతం” అంటూ పలు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విరాళాలను సేకరించింది. . ఈ నేపధ్యంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు ఇచ్చారు.

‘మేము సైతం’ పేరుతో హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్రసీమ ఓ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది.

‘మేము సైతం’ పేరుతో  హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చింది. ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో సినీ తారలతో కార్యక్రమాన్ని నిర్వహించి దీని ద్వారా విరాళాలు సేకరించి సీఎం సహాయనిధికి అందజేయనుంది. వీటికి హాజరు కాదలచినవారు రూ. 500 చొప్పున చెల్లించి టికెట్‌ను కొనుగోలు చేయాలి.