శొంఠి, లవంగాలను నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి

శొంఠి, లవంగాలను నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.