భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……
భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్కు […]
“మేము సైతం”లో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు…
హుద్హుద్ బాధితులను ఆదుకునేందుకు నిన్న టాలీవుడ్ ఇండస్ట్రీ “మేము సైతం” అంటూ పలు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విరాళాలను సేకరించింది. . ఈ నేపధ్యంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ. 5 లక్షలు ఇచ్చారు.