#National News #News

కన్నిరు మున్నీరైన తమిలనాట : అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా తేల్చిన బెంగళూరు ప్రత్యేక కోర్టు.

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది ఇందుకు గాను ఆమెకు నాలుగెల్లు జైలు శిక్ష విదించింది. 18 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో.. ఆమె భవితవ్యం ఏమవుతుందోనని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూసరు. ఈనాలుగేల్ల శిక్ష ఆమె రాజకీయనికి ముగింపుగా రాజకీయ విశ్లెషకులు భావిస్తున్నరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *