ఒబామా పర్యటనకు గట్టి భద్రత……..

గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి భారత్‌కు వస్తోన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు కంచుకోటగా మారనున్నాయి……. ఇంతవరకు ఏ విదే శీ నేతకూ కల్పించనంత గట్టి భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. ఆయన బసచేసే మౌర్య షెరటాన్ హోటల్ వద్ద 300 మంది ఢిల్లీ పోలీసులు ఒబామా రాకకు 72 గంటల ముందే మోహరించనున్నారు. ఒబామా సందర్శించే ప్రాంతాలు, వాటి  పరిసరాల్లో రాకపోకలను నియంత్రిస్తారు. ఈ నెల 27న ఒబామా […]