దేశ రాజధాని ఢిల్లీలో దారుణం ……
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం …… బుధవారం తెలతెల వారుతుండగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగిపోయింది. మూడంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. భవనం కింద పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునిసహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఢిల్లీ నగరంలోని గౌతంపురి ఏరియాలో బుధవారం ఉదయం ఓ మూడంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలిపోయింది. అప్పటికే ఆ భవనంలోపలువురు ఉన్నట్లు చుట్టపక్కల వారి ద్వారా తెలుస్తోంది. వారు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అనుమానం […]