జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ఠ్రాలలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా….

మంగళవారం జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ఠ్రాలలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారత్‌ను ప్రపంచంలో ఆగ్రదేశంగా తీర్చి దిద్దేందుకు ఆహర్నిశ లు కృషి చేస్తున్నారని శాసనసభా పక్ష నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.