ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో సినీ సెలబ్రిటీలు స్వచ్ఛ్భారత్కు తాజాగా త్రిష కూడా అడుగు ముందుకేసింది. బుధవారం ఉదయం ఎన్విరానె్మంటల్ ఫౌండేషన్ వాలెంటీర్లతో కలిసి కాంచీపురం సమీపంలోని యానిమల్ హోమ్లో స్వచ్ఛ్భారత్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న త్రిష అక్కడి పరిసరాలు శుభ్రం చేసింది.