#City News #District News #National News #News

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. మొత్తం 9,061 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయనున్నారు.

 

 

dsc-notificationఇందులో 1949 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు,

812 భాషా పండితులు,

156 పీఈటీ,

6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ను ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం విడుదల చేశారు. ఈ పోస్టులకు డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతని చెప్పారు.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *