ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. మొత్తం 9,061 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయనున్నారు.
ఇందులో 1949 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు,
812 భాషా పండితులు,
156 పీఈటీ,
6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ను ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం విడుదల చేశారు. ఈ పోస్టులకు డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతని చెప్పారు.