#City News #District News #News

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉసేనాపురంలో నిర్వహించే జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి రానున్నారు

10610563_1573318089563786_7756923713569027003_n123ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉసేనాపురంలో నిర్వహించే జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి రానున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ రవిక్రిష్ణ భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు.

2 ఎఎస్పీలు,

7డీఎస్పీలు,

25 మంది సీఐలు,
50 మంది ఎస్సైలు, వెయ్యిమంది కానిస్టేబుళ్లను బందోబస్తుగా ఏర్పాటు చేశారు.

చంద్రబాబు పర్యటన వివరాలు..

11.30 గంటలకు ఉసేనాపురం కు చేరుకుంటారు.
11.40 గంటలకు ఉసేనాపురంలోని పశువైద్యశిబిరంలో రైతులకు మందులు అందజేశారు.
11.55 గంటలకు పొలంపిలుస్తోంది లో భాగంగా రైతుల పొలాలను పరిశీలిస్తారు.
మద్యాహ్నం 12.15 గంటలకు నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
12.30 రైతులతో కలిసి నీటి కుంటలను పరిశీలిస్తారు
12.45 స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు
12.45 నుంచి 1.00 వరకు వైద్యశిబిరంలో పాల్గొంటారు.
1.15 నుంచి 1.45 వరకు బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటారు
2.35 నుంచి 4.45 గంటల వరకు జన్మభూమి-మాఊరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
4.45 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *